Thursday 21 July 2011

Telangana -simandhra Congress leaders bheti

తెలంగాణ-సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
ఉద్యమం ఉప్పెనలా సాగుతున్న తరుణంలో కొందరు సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి భేటీ అయి రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని తీర్మానించారు.

No comments:

Post a Comment