Monday 25 July 2011

speaker dhisti bomma dhahanam:jai telangana

స్పీకర్ దిష్టిబొమ్మల దహనం

ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమో దించనందుకు నిరసనగా టీఆర్ఎస్, ో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎంపీ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమైక్యాం«ద్రులను తెలంగాణ నుంచి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. ఉట్నూరు, ముథోల్, కుభీర్‌లలో స్పీకర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.

ప్రజాప్రతినిధుల రాజీనామాలను ఆమోదించాలనీ, పార్లవె ంగాణ కోసం కాళేశ్వరంలో మహారుద్రాభిషేకం కాటారం: కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రం లో సిద్ధిపేట బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ కోసం ఆదివారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్‌నుంచి వచ్చిన 60మందిబ్రాహ్మణులు ఈకార్యకమ్రంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment