Tuesday 19 July 2011

kk tho marosari phone lo matladina ఆజాద్

తెలంగాణ నేతలకు మరోసారి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ కే.కేశవరావుతో మరోసారి ఫోనులో సంభాషించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలను ఢిల్లీకి రావాలని ఆజాద్ కోరారు. అయితే స్టీరింగ్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేకే తెలిపినట్లు సమాచారం

No comments:

Post a Comment