Tuesday 19 July 2011

speaker chambar yethuta baitainchina nagam

టీడీపీ బహిష్కృత నేత నాగం జనార్ధన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, జోగిరామన్నలు మంగళవారం ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ వారు కూర్చున్నారు. అయితే స్పీకర్ ఆందుబాటులో లేకపోవడంతో కార్యదర్శి వారితో చర్చలు జరిపి సద్దుమనిగేలా చేశారు

No comments:

Post a Comment