Monday 1 August 2011

1oth baribahiranga sabha in chennuru:kcr

ఈ నెల 10న ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ నేతలను ఒక్కతాటిపైకి తీసుకువస్తే సీమాంధ్ర నేతలు కుతంత్రంతో వారిని విడదీస్తున్నారని ఆరోపించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను స్పీకర్ పిలిచి మాట్లాడాలని ఆయన అన్నారు.

No comments:

Post a Comment