Tuesday 20 September 2011

thommido rojuku cherina sakala janula samme(తొమ్మిదో రోజుకు చేరిన సమ్మె)

తెలంగాణలో సకల జనుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించి తమ నిరసనను తెలుపుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు నుంచి దీక్షలో పాల్గొనున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ చేస్తామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. డాక్టర్లు, న్యాయవాదులు, విద్యార్థులు, లెక్చరర్లు సమ్మెలో పాల్గొంటున్నారు.

No comments:

Post a Comment