Tuesday 20 September 2011

kcr tho jac nethala samavesham(కేసీఆర్‌తో జేఏసీ నేతల సమావేశం)

సకలజనుల సమ్మెను మరింత ఉధృతం చేయటానికి తీసుకోవాలిసిన చర్యల గురించి చర్చించేందుకు జేఏసీ నేతలు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అన్ని విభాగాల ఉద్యోగులు, ప్రజలు సకలజనులసమ్మెలో భాగస్వాములవుతున్నందున సమ్మెను మరింత ముందుకు తీసుకు పోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కోదండరాం, బీజేపీ, న్యూడెమొక్రసీ, ఉద్యోగసంఘ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment